దిక్సూచి మర్మం
విద్యుత్ ప్రవాహాలు అయస్కాంత తత్వాన్ని జనింపజేస్తాయని కనుగొన్నది డానిష్ శాస్తవ్రేత్త హాన్స్ క్రిస్టియన్ ఒరెస్టడ్గ (1777-1867). దిక్సూచికి దగ్గరలో విద్యుత్ ప్రవాహం జరిగినప్పుడు దానిలోని ముల్లు చలించడాన్ని ఆయన గుర్తించాడు. 1831లో ఇంగ్లీష్ దేశ శాస్తవ్రేత్త మైఖైల్ ఫారడే (1791-1867) ఈ అనుబంధం వ్యతిరేక దిశలో కూడా పనిచేయగలదని కనిపెట్టాడు.ఓ తీగ చట్టు మధ్యలో అయస్కాంతాన్ని వేగంగా తిప్పిగే తీగల్లో విద్యుత్ జనిస్తుందని గుర్తించాడు.

No comments:
Post a Comment