WORLD FLAG COUNTER

Flag Counter

Thursday, 7 August 2014

LIST OF NAMES OF CHIRANJEEVULU - WHO DOES NOT HAVE DEATH IN HIS LIFE TIME ACCORDING TO HINDU PURANALU - NAMES OF ASTA VIDHA CHIRANJEEVULU ?



అష్టవిధ చిరంజీవులు అంటే ఎవరు ?

భారతీయ పురాణాలలో ఎనమండుగురు వ్యక్తుల్ని చిరంజీవులు గా పేర్కొన్నారు . 

చిరంజీవి అంటే చనిపోయినా బ్రతికున్నట్లు భావన . 

మ్రుతన్జీవి అంటే బ్రతికున్నా చనిపోయినా వాని కింద లెక్క .

పురాణ చిరంజీవులు :

1. అశ్వద్ధామ ,

2. బలిచక్రవర్తి ,

3. వ్యాసమహర్షి ,

4. హనుమంతుడు ,

5. విభీషణుడు ,

6. కృపాచార్యుడు ,

7 . పరశురాముడు ,

8. మార్కండేయ

Friday, 1 August 2014

ADVANTAGES OF USING RED SANDALWOOD


శృంగార సామర్థ్యాన్ని పెంచే ఎర్రచందనం

భారతీయ పురాతన గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్న ఎంతో విలువైన సమాచారాన్ని మనం పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నాము. భారతీయ పూరాతన వైద్యవిధానాలను, వనమూలికల ఔషద గుణాలను విదేశీయులు మనకంటే ఎక్కువగా వాడుకుంటున్నారు. అలాగే మనదేశంలో లభించే అత్యంత ఖరీదైనది ఎర్రచందనం శృంగార పురషులకు గొప్ప ఔషదంగా చైనీయులు, జపాన్ వారికి ఇప్పుడు విరివిగా వాడుతున్నారు. ఎందుకంటే భారతీయ ఎర్రచందనానికి ఔషద గుణాలతోపాటు శృంగార సామర్థ్యాన్ని పెంచే లక్షణం కూడా ఉంది. ఈ విషయం తెలిసిన చాలా మంది విదేశీయులు తమ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎర్రచందనం పౌడర్ ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్ ను రోజుకు 5 గ్రాముల చొప్పున పాలల్లో గాని, తేనెలో గాని కలుపుకొని పడుకోవడానికి ఒక గంట ముందు తీసుకొంటే శరీరంలో లైంగిక హార్మోన్లు ఉత్పత్తి పెరుగి లైంగిక ప్రేరణను ఎక్కువగా కలగజేస్తుందట. ఎర్రచందనం గుణాలు తెలిసిన చైనా,జపాన్ వంటి విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఎన్ని కోట్ల రూపాయలైనా ఎర్రచందనం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. చైనా, జాపాన్ ల్లో పెళ్లి జరగాలంటే ఎర్రచందనం తప్పని సరిగా ఉండవలసిందేనట. ఈ రెండు దేశాలు ఏటా కనీసం 800 వందల టన్నుల ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి. 

HEALTHY IMPORTANCE OF DRINKING COW MILK


ఆవు పాలు గురించిన వివరణలు
భారత దేశీయ ఆవు పాలు శరీర నిర్మాణమునకు అత్యవసరమైన ఆహారము.
ఆవుపాలయందు మాంసకృత్తులు, కొవ్వులు, కార్బోహైడ్రేట్‌లు, విటమిన్లు, సేంద్రీయ లవణములు (Minerals) కలవు. ఆవు పాలలోని మాంసకృత్తులయందు దేహనిర్మాణమున కవసరమగు యాసిడ్స్ (Amino Acids) కలవు. అవి చాలా తేలికగా జీర్ణమగు ఆల్బుమిన్ (Albumin) రూపములో ఉండును.పాలయందలి కొవ్వు-వెన్న రూపములో సూక్ష్మాతి సూక్ష్మమైన కణములుగా విభజింపబడి ఉండును. ఆవు పాలయందలి కార్బోహైడ్రేట్‌లు అతితేలికగా జీర్ణమగు లాక్టోస్‌ రూపములో ఉండును. ఆవుపాలయందు రోగనిరోధక శక్తిని అధికముగా పెంచు విటమిన్‌ "ఎ" అధికముగా ఉండును. ఈ పాలలోని "డి" విటమిన్‌ వలన ఎముకలు బలపును. బి కాంప్లెక్స్‌, బి12 విటమినులతో నాడుమండలము బలపును. ఆవుపాలయందు శరీరధాతు నిర్మాణమునకు ఉపయోగపు కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, సోడియం ఉన్నాయి. భారతీయ గోవునకు మూపురం ఉంటుంది. ఈ మూపురం క్రింద ఉన్న వెన్నుపూసలో సూర్యశక్తిని గ్రహించగల దివ్యమైన ప్రాణశక్తితో కూడిన "స్వర్ణనాడి" (సూర్యకేతు నాడి) అనే సూక్ష్మ నాడు ప్రవాహ శక్తి కేంద్రము ఉన్నది. సూర్యకిరణములు ఆవు మూపురముపై పినపుడు ఈ స్వర్ణనాడి ఉత్తేజితమై సూర్యశక్తిని గ్రహించి బంగారు తత్వముతో కూడిన పసుపు పచ్చని "కెసీిన్‌" అనే ఎంజైమ్‌ను తయారుచేసి దానిని ఆవు పాలలో పెడుతుంది. అందువలన ఆవుపాలు, నెయ్యి, వెన్న పసుపుపచ్చని పసిమి రంగుతో ఉంటాయి.