రోజూ మూడు అరటిపండ్లను తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్పెట్టవచ్చనని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటీష్ ఇటాలియన్ పరిశోధనకు నిర్వహించిన అధ్యయనంలో రోజువారీగా మూడు అరటిపండ్లు తీసుకునే వారిలో హృద్రోగ సమస్యలు చెక్ పెట్టవచ్చునని తేలింది.
- రోజూ ఉదయం పూట బ్రేక్ఫాస్ట్కు ఒక అరటిపండు, భోజన సమయంలో మరొకటి, రాత్రి డిన్నర్కు మూడో అరటిపండును తీసుకునే వారిలో శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గిస్తుంది. అలాగే మెదడు, రక్తసంబంధిత రోగాలను 21శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు తేల్చారు.
- కాగా, స్పానిష్, నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే, మూడు అరటిపండ్లు రోజువారీగా తీసుకోవడం ద్వారా గుండెపోటు, రక్తపోటు వంటివి చాలామటుకు తగ్గిపోతుందని వారి చెబుతున్నారు.
- పొటాషియం అధికంగా గల ఆహారం తీసుకోవడం ద్వారా సంవత్సరానికి గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవ్ఞతుందని వార్వింక్ యూనివర్శిటీ నిర్వహించిన స్టడీలో తేలింది. అయితే రోజూ మూడు అరటిపండ్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించి, గుండెపోటును నియంత్రించవచ్చునని ఆ పరిశోధనలో తేలింది.
No comments:
Post a Comment